kiran24×7news : పాణ్యం మండలం తమ్మరాజు పల్లి గ్రామం వద్ద నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ కు తప్పిన ప్రమాదం..
కర్నూలుకు వెళుతుండగా బర్రెలను ఢీకొన్న కారు.కారు బెలూన్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఫారుక్, సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలంకు పాణ్యం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి చెరుకుని ఫరూఖ్ ను నంద్యాల లోని ఒక ప్రవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెంట ఉండి,ఇంకో వాహనం లో పంపించడం జరిగింది.






