kiran24×7news ;
సెబ్ ఎక్స్ ఆఫీషియో అడిషనల్ డైరెక్టర్ అయిన కర్నూల్ జిల్లా SP శ్రీ జి.కృష్ణకాంత్, IPS, జిల్లా SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ నాగరాజు, వారి నిరంతర ఆదేశాల మేరకు…. కర్నూల్ SEB ఎన్ఫోర్స్మెంట్ సూపర్ఇంటెండెంట్ శ్రీ రవికుమార్ వారి పర్యవేక్షణలో….

ఈదినం Dt.27.04.2024 ఆలూరు SEB స్టేషన్ పరిధిలోని ఆస్పరి మండలం, యాటకల్ నుండి తోగరగల్లు వెళ్ళు బండి రస్తాలో గల వంక వద్ద కర్నూల్ జిల్లా DTF ఇన్స్పెక్టర్ E.నరసానాయుడు మరియు వారి సిబ్బంది, BMPP ఎమ్మిగనూరు సిబ్బంది రాబడిన సమాచారం మేరకు వాహనాలను తనిఖి చేయుచుండగా BOLERO PICK UP FB 1.7L వాహనంలో కర్ణాటక రాష్ట్రంకు చెందిన మద్యం బాక్సులు తరలిస్తుండగా అందులో ఉన్న K.మంజునాథ, s/o చిన్నకొటప్ప R/o హొలగుంద village and Mandal. అను వ్యక్తిని అరెస్టు చేయగా రెండవ వ్యక్తి డ్రైవర్ తౌసీఫ్@ సమూద్ R/o హొలగుంద village and Mandal అను వ్యక్తి పారిపోవడం జరిగింది. BOLERO PICK UP లో trolly లొ వున్న కర్నాటక మద్యం బాక్సులును లెక్కించగా అవి 80 బాక్సులులు గా వుండబడి, ఒక్కొక బాక్స్ నందు 96 (90ML) original choice deluxe whiksky tetrapockets ఉండి అవి మొత్తం 7680 tetrapockets ఉండి సుమారు 691 లీటర్లు ఉన్న ఈ మధ్యం విలువ రూ.4,84,000/- గా ఉంది. వాహనం యొక్క విలువ సుమారు 8 లక్షల రూపాయలు. మధ్యం మరియు వాహనం రెండింటి విలువ సుమారు 12,84,౦౦౦ రూపాయలు. మధ్యం మరియు వాహనంను సీజ్ చేసి ఆలూర్ SEB స్టేషన్ కి తరలించడం జరిగింది. మధ్యాన్ని కెమికల్ పరీక్షల కొరకు సాంపిల్స్ తీసి, ముద్దాయి మంజునాథను రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇంకా ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీ నాగరాజు గారు కర్నూల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ మరియు డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెండు టీములను ఏర్పాటు చేశారు. ఈ దాడులలో పాల్గొన్నవారు SI వీరాస్వామి, HC లు వెంకటరాముడు, రాముడు, EC లు షెక్షవలి, నాగరాజు, బషీర్ మరియు కరుణాకర్ పాల్గొన్నారు.