kiran24×7news ;
కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం మునగాల గ్రామంలో
వాలంటీర్లుగా పనిచేయుచున్న 15 మంది గ్రామ వాలంటీర్లు స్వచ్ఛందంగా విధులకు రాజీనామా చేసి M.P.D.O జయశ్రీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. మరి కొంతమంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో గారికి త్వరలోనే అందజేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. గూడూరు మండలంలోని వాలంటీర్లు చాలావరకు తమ విధులకు స్వచ్ఛతంగా రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో గారికి గత వారం రోజులుగా అందజేస్తూ వస్తున్నారు.






