గూడూరు న్యూస్ (కిరణ్ )
కోడుమూరు నియోజకవర్గం లోని పడిదంపాడు గ్రామానికి చెందిన సువేదమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కార్యకర్తల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివశంకర్, ఉపసర్పంచ్ చంటి ఎంపిటిసి పవన్ గోవిందరాజు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






