కిరణ్ 24×7న్యూస్ :
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 22 వ తేదీ కిషోర్ వికాసం ఫేజ్ 2 శిక్షణ కార్యక్రమంను గూడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాగూడూరులోలయంలో. మండల అభివృద్ధి అధికారి శివ నాగ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌమార బాలికల సమస్యలు ఆరోగ్యవంతమైన అలవాట్లు, పోషణ అవసరాలు, పిల్లల సంరక్షణ ,బాలికల నైపుణ్యాలు పెంపొందించడం ,ట్రాఫికింగ్ , బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి తెలియజేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్మాస్టర్స్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్
ఏసి డిపిఓ నరసమ్మ, ఎంఈఓ సునీలమ్మ ,వెలుగు ఏపిఎం, సీసీ నరసింహులు ఐసిడిఎస్ సూపర్వైజర్ జరీనా భాను,
మండల మహిళా సమాఖ్య, గ్రామ మహిళా సమైక్య సభ్యులు ,సచివాలయంలోని మహిళా పోలీసులు ,వెల్ఫేర్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు.