గూడూరు కిరణ్ 24×7 న్యూస్ :
గూడూరు నగర్ పంచాయితీ పరిధి లోని 7 వ వార్డు సింగనిగేరిలో గత వారం లో బోరు వేయించిన సందర్భముగా కృతజ్ఞతతో వార్డు కౌన్సిలర్ మండ్ల రత్నమ్మ మరియు సింగనగేరి నేతలు. కేడీసీసీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ని వార్డు పెద్దలందరు కలిసి గజమాలతో సత్కరించారు.. ఈ కార్యక్రమం లో భాగంగా బోరు కీ, ట్యాంక్ మరియు మోటార్ వేయడానికి కూడా తక్షణమే సానుకూలంగా స్పందించారు.. ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు, పుట్టపాశం పరుశురాముడు, పుట్టపాశం బాబు, ఎస్సీ.భాస్కర్, పి. కృష్ణుడు, పి. వాసు, పి బాను, పి గజేంద్ర, పి. వెంకటేష్, పి. శివ, పి భూపతి, విగ్నేష్, ఏ. కృష్ణ, తదితరులు.. పాల్గొన్నారు.






