నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కోడుమూరు వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి..
kiran24x7:
ప్రజలందరి ఆశీస్సులతో వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి – *డాక్టర్ ఆదిమూలపు సతీష్* గారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కావున కోడుమూరు నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు
తేది:19.4.2024 శుక్రవారంసమయం:ఉదయం10:30కి*స్థలం: ఆర్డిఓ కార్యాలయం కర్నూలు…ఉదయం 10 గంటలకు చిల్డ్రన్స్ పార్క్ (SV కాంప్లెక్స్) దగ్గరకు అభిమానులు కార్యకర్తలు పార్టీ నేతలు రావాలని కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కోరారు…






