kiran24×7news ;
కోడుమూరు మండలం వర్కుర్ గ్రామానికి చెందిన ముస్లిం పెద్దలు, ముస్లిం నాయకులు వైసిపి పార్టీలోకి కృష్ణారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సోమశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరారు..
వీరికి కుడా చైర్మన్, కోడుమూరు సమన్వయ కర్త శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గార్లు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో రఫీ, సుభాన్, రఫీ, ఉస్మాన్, మహబూబ్ బాషా, మాక్బుల్, షేక్ శవాలి, హుస్సేని, ఖజా హుస్సేన్, రెడ్డి విన్నల, రెడ్డి రఫీ, రెడ్డి ఆధులషన్, రెడ్డి రజాక్ మియా, మూళ్ళ హుస్సేన్, షేక్ శవాలి, కటికె నాభిసా, మహ్మద్ కటికె, మసుం కటికె, మాక్బుల్, గౌస్ మోదీన్, అలీ బాషా, సుభాన్, అమీర్ భాష, మినల్ల హుస్సేని, తదితరులు పార్టీలోకి చేరారు






