kiran24×7news ;
పొలకల్ గ్రామానికి చెందిన టిడిపి 100 కుటుంబాలు వైసిపి పార్టీలోకి పొలకల్ యూత్ నాయకుడు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఎల్లప్ప, వెంకటేష్, దేవరాజు, ఆనంద్, ప్రభాకర్, గిరి, గంగన్న, లక్ష్మన్న, ఏలోజి, బోయాజు, నడిపి ఆయన్న, మహేష్, శంకర్, థామస్, చక్రవల్లి, బోజన్న, రామకృష్ణ, కుమార్, చిన్నారాజు, శ్యామరాజు, చిలక, ఏసేపు, సుంకన్న, రాముడు, స్వామిదాసు, ప్రతాప్ లు చేరారు..
వీరిని కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
జనసేన పార్టీని విడి వైసీపీ పార్టీలోకి భారీగా చేరిన నాయకులు….
ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 500 మంది జనసేన పార్టీ నాయకులు వైసిపి పార్టీలోకి మూల్ల మహబూబ్ బాషా, సి.బెళగల్ కన్వీనర్ శేఖర్ రెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎస్.ఎం.బాషా, టిజి వెంకటేష్, వార్డు మెంబర్ ఫారూఖ్, కో అప్షన్ సభ్యులు హారున్ గార్ల ఆధ్వర్యంలో చేరారు..
వీరికి కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో అహ్మద్ హుసేన్, ఉమర్ పరూఖ్, హుస్సేన్, రహిమాన్ భాషా, ఇబ్రహీం, రఫీ, మౌలాలి, రఫీ, అలీ, షాషావలి, షఫీ, ఇస్మాయిల్ లతోపాటు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు,






