కిరణ్ 24×7 న్యూస్;
గూడూరు నగర పంచాయతీకి సంబంధించిన బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందుటకు గాను 15.02.2025వ తేదీ వరకు ఆన్లైన్ నందు నమోదు చేసుకున్న సభ్యులు ఆయా వార్డుల సచివాలయం వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ కి అప్లికేషన్ అందజేయగలరని నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. దరఖాస్తుదారులు
1. ఆన్లైన్ అప్లికేషన్
2. పాస్పోర్టు ఫోటో
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
5. యూనిట్ పేరు అడ్రస్
6. ఫోన్ నెంబర్/క్యాస్ట్ సర్టిఫికెట్
జిరాక్స్ కాపీలను 25-02-2025 నుండి 28-02-2025 లోపల కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు.






