
(కిరణ్ 24×7 న్యూస్)
కర్నూలు పట్టణం నందు జి ఆర్ సి ఫంక్షన్ హాల్ లో పెరుగు విజయవర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు కుమారుడి వివాహ కార్యక్రమానికి *మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ హాజరయ్యారు.* నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజవర్గం వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వినయ్ కుమార్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.