గూడూరు పల్లె వాణి( కిరణ్)
గూడూరు పట్టణంలోని పీహెచ్సీ నందు సోమవారం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల డేటా నమోదు మరియు డేటా ఎంట్రీ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు 5 సంవత్సరం లోపు వరకు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి టీకాను కచ్చితంగా వేయించాలని తెలిపారు ఈ కార్యక్రమం లో డాక్టర్ ప్రత్యుష రోషన్ టిఇసిఐటి ఇంజనీర్ ఎం పి హెచ్ ఈ ఓ రామకృష్ణయ్య డి వై హెచ్ ఓ కృష్ణారెడ్డి ఎం పి హెచ్ ఎస్ రాఘవయ్య ఏఎన్ఎం లు పాల్గొన్నారు.






